Samantha : ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే దుష్యంతుడు, శకుంతల ప్రేమ కథ ఆధారంగా సమంత శకుంతల పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ముందుగా ఎన్టీఆర్, బాలకృష్ణ ఇదే కథాంశంతో రెండు సినిమాలను తెరకెక్కించారు.
మొదటిది ఎన్టీఆర్, బి.సరోజా దేవి హీరో, హీరోయిన్లుగా ‘శకుంతల’ పేరుతో కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఎన్టీఆర్ స్వీయదర్శకత్వంలోనే ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ దుష్యంతుడిగా నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇక తాజాగా దుష్యంతుడు, శకుంతల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా తెరకెక్కుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని బాలకృష్ణ పొందలేని విజయాన్ని సమంత పొందుతుందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…