Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి రోజు యాక్సిడెంట్కు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్లో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన అప్పటినుంచి 35 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అపోలో వైద్యులు ఆయనకు మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తూ అనుక్షణం పర్యవేక్షించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించడంతో తేజూ కోలుకున్నాడు. దీపావళి రోజు మెగా ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగగా అందులో చాలా డిఫరెంట్ లుక్లో కనిపించాడు.
రోడ్డు ప్రమాదం తరవాత.. సాయిధరమ్ తేజ్ మీడియా ముందుకు రాలేదు. తేజ్కి సంబంధించిన ఒకట్రెండు ఫొటోలు వచ్చాయి గానీ, అవి కుటుంబ సభ్యులు విడుదల చేసినవే. అయితే ప్రమదం తరవాత తొలిసారి తేజ్.. మీడియాకు కనిపించనున్నాడు. రిపబ్లిక్ సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని జీ 5 సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా రిపబ్లిక్ ప్రీమియర్స్కి సంబంధించిన ఓ ప్రెస్మీట్ నిర్వహించబోతోంది జీ5 టీమ్.
ఈ ప్రెస్ మీట్లో చిత్రబృందం పాల్గొనబోతోంది. వారితో పాటుతేజ్ కూడా రానున్నాడు. ప్రమాదం కారణంగా రిపబ్లిక్ ప్రమోషన్లకు దూరం అయ్యాడు తేజ్. రిపబ్లిక్ కి సంబంధించిన ఒక్క ఈవెంట్ లో కూడా తేజ్ లేడు. కాబట్టి.. ఈసారి తేజ్ ని తీసుకురావాలనుకుంది చిత్రబృందం. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది ? అన్నది తేజ్ చెబితే గానీ స్పష్టత రాదు. పలు విషయాలపై తేజ్ క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…