Radhe Shyam : బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతో మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్రలో బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశానికి చిత్రబృందం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. 15 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి అత్యంత కీలకంగా మారనుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్న ఉద్దేశంతో ఈ సన్నివేశానికి రూ.50 కోట్లు ఖర్చు చేసి మరీ తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సన్నివేశం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సన్నివేశం కోసం చేసిన ఖర్చులు తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా ఆ సన్నివేశం ఎలా ఉంటుందో అంటూ ఎంతో ఆతృత పడుతున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…