Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల కారణంగా.. ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయిన నటీనటులు నువ్వెంత అంటే నువ్వెంత.. అని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. నరేష్ అయితే ముండమోపి ఏడుపులు అంటూ ప్రకాష్ రాజ్ ను, ఆయన ప్యానెల్ సభ్యులను దారుణంగా తిట్టారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్.. మోహన్ బాబు, నరేష్లపై దారుణమైన కామెంట్లు చేశారు.
మా ఎన్నికల రోజు జరిగిన సంఘటనలను బయటి ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్కు సీసీటీవీ ఫుటేజ్ కావాలని లేఖ రాశారు. అందుకు ఆయన బదులిస్తూ.. ఫుటేజ్ భద్రంగానే ఉందని.. నిబంధనల ప్రకారం ఇస్తామని తెలిపారు.
అయితే కృష్ణమోహన్కు రాసిన లేఖలో ప్రకాష్ రాజ్.. మోహన్బాబు, నరేష్లను అసాంఘిక శక్తులు అని అన్నారు. వారు ఎన్నికల రోజు అసాంఘిక శక్తుల్లా ప్రవర్తించారని లేఖలో పేర్కొన్నారు. దీంతో ప్రకాష్ రాజ్ వారిపై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అయితే ఇందుకు మోహన్ బాబు, నరేష్ ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…