Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల కారణంగా.. ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయిన నటీనటులు నువ్వెంత అంటే నువ్వెంత.. అని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. నరేష్ అయితే ముండమోపి ఏడుపులు అంటూ ప్రకాష్ రాజ్ ను, ఆయన ప్యానెల్ సభ్యులను దారుణంగా తిట్టారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్.. మోహన్ బాబు, నరేష్లపై దారుణమైన కామెంట్లు చేశారు.
మా ఎన్నికల రోజు జరిగిన సంఘటనలను బయటి ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్కు సీసీటీవీ ఫుటేజ్ కావాలని లేఖ రాశారు. అందుకు ఆయన బదులిస్తూ.. ఫుటేజ్ భద్రంగానే ఉందని.. నిబంధనల ప్రకారం ఇస్తామని తెలిపారు.
అయితే కృష్ణమోహన్కు రాసిన లేఖలో ప్రకాష్ రాజ్.. మోహన్బాబు, నరేష్లను అసాంఘిక శక్తులు అని అన్నారు. వారు ఎన్నికల రోజు అసాంఘిక శక్తుల్లా ప్రవర్తించారని లేఖలో పేర్కొన్నారు. దీంతో ప్రకాష్ రాజ్ వారిపై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అయితే ఇందుకు మోహన్ బాబు, నరేష్ ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…