హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షంలో దేవీ నవరాత్రులను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాలలో అలంకరించి భక్తులు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే నవరాత్రులలో నేడు మొదటిరోజు కావడంతో అమ్మవారు మనకు శైలపుత్రిగా దర్శనమివ్వనున్నారు.
నవరాత్రి మొదటి రోజులో భాగంగా అమ్మవారికి ఏ విధమైన వస్త్రాలను సమర్పించాలి. ఎలాంటి నైవేద్యం పెట్టాలి ? ఏ విధమైన పుష్పాలతో అమ్మవారిని పూజించాలి.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నవరాత్రులలో భాగంగా అమ్మవారిని శైలపుత్రిగా రెండు సంవత్సరాల బాలిక రూపంలో పూజిస్తాము. అమ్మవారికి నేడు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. అదేవిధంగా మల్లెపువ్వులు, జాజిపువ్వులతో అమ్మవారికి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. అదేవిధంగా మొదటిరోజు నైవేద్యంగా అమ్మవారికి పొంగలి సమర్పించాలి.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పూజలు చేసేవారు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేయాలి. కలశం ముందు అఖండ దీపం వెలిగించిన వారు ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. నేడు పూజ చేయడానికి ఉదయం 10:30 నుంచి 12, సాయంత్రం 6:00 నుంచి 7:30 గంటల వరకు ఎంతో అనువైన సమయం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…