Nara Bhuvaneshwari : గత వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన భార్య నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనంగా మారింది. ఇక కొందరు టీడీపీ అభిమానులు, నందమూరి హీరోలు ఈ విషయంపై స్పందించారు.
తాజాగా అసెంబ్లీ ఘటనపై చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో తన గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొందరు తనని ఒక తల్లిగా, ఒక తోబుట్టువుగా భావించి తనకు మద్దతుగా నిలబడ్డారని.. ఇలా తనకు మద్దతుగా నిలబడిన వారందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనను విలువలతో కూడిన క్రమశిక్షణతో పెంచారని ఇప్పటికీ తను అలాంటి విలువలనే పాటిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కానీ ఈ విధంగా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ వారి గౌరవాన్ని కించపరచకూడదు. నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు.. భువనేశ్వరి బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…