Nostradamus : అప్పట్లో.. అంటే.. 2012 డిసెంబర్ 21న ప్రపంచం ప్రళయం వచ్చి అంతం అవుతుందని చాలా మంది చెప్పారు. మయన్ల నాగరికత ప్రకారం.. ఆ తేదీ క్యాలెండర్లో చివరి తేదీ అని.. కనుక ఆ తేదీన ప్రపంచం అంతం అవుతుందని అన్నారు. అయితే అది తప్పని తేలింది. కానీ 2022లో ప్రళయాలు చాలా ఏర్పడుతాయని.. ప్రముఖ ఫ్రెంచి జ్యోతిష్యుడు మైకేల్ డి నాస్ట్రడామస్ ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం.. 2022లో ఏర్పడనున్న ఉత్పాతాల వివరాలు ఇలా ఉన్నాయి.
2022లో ప్రపంచ వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతాయని నాస్ట్రడామస్ చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఆ ఏడాదిలో ఆకాశం నుంచి భారీ సైజులో ఉండే ఉల్కలు భూమి మీద పడతాయట. సముద్రాల్లో అవి పడడం వల్ల భారీ ఎత్తున నీరు సముద్ర తీరం నుంచి బయటకు వస్తుందట. అది సునామీలా సమీపంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమిస్తుందట.
అలాగే 2022లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందట. దీంతో భారీగా ధరలు పెరుగుతాయి. అలాగే అమెరికా డాలర్ పూర్తిగా పతనం అవుతుందట. 2022లో పలు చోట్ల అణు బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందట. దీంతో భూమి స్వరూపమే మారిపోతుందని.. నాస్ట్రడామస్ చెప్పారు.
2022లో ప్రపంచం మొత్తం 72 గంటల పాటు కరెంటు ఉండదట. అలాగే తీవ్రమైన ప్రకృతి విపత్తులు ఏర్పడుతాయట. మంచు పెద్ద ఎత్తున కరుగుతుందట. అయితే విధ్వంసం అంతా జరిగాక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. ఆ విధ్వంసం కొన్ని గంటల పాటు ఉంటుందట.
ఇక వచ్చే ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల తీవ్రమైన తుఫాన్లు ఏర్పడుతాయట. కొన్ని చోట్ల తీవ్రమైన కరువు వస్తుందని చెప్పారు. అలాగే మనుషులు అధునాతన రోబోలను తయారు చేస్తే అవి మానవులను నాశనం చేస్తాయట. ఈ విధంగా నాస్ట్రడామస్ చెప్పారు. అయితే ఆయన చెప్పినవి కొన్ని.. అంటే.. వరదలు వంటివి ఇప్పటికే ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. మరి 2022లో ఏం జరుగుతుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…