Master Chef : టీవీ షోల నిర్వాహకులు రేటింగ్స్ కోసం ఎన్నో చేస్తుంటారు. సెలబ్రిటీలను తీసుకువచ్చి సందడి చేస్తుంటారు. ప్రోమోలతో అదరగొడుతుంటారు. అయితే షోలో ప్రేక్షకులకు కావల్సిన వినోదం లేకపోతే వారు చూడరు. దీంతో రేటింగ్స్ గణనీయంగా పడిపోతుంటాయి. ఈ క్రమంలో అలాంటి షో లను ఆపేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే మాస్టర్ చెఫ్కు వచ్చిందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
మాస్టర్ చెఫ్లో ముందుగా తమన్నాను యాంకర్గా తీసుకున్నారు. కొన్ని రోజులు షో బాగానే నడిచింది. రేటింగ్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు, రేటింగ్స్ సడెన్గా పడిపోయాయి. దీంతో తమన్నాను తప్పించిన నిర్వాహకులు ఆమె ప్లేసులో అనసూయను తెచ్చి పడేశారు.
తమన్నా అయితే ఎక్కువ మొత్తం ఇవ్వాలి కదా. అనసూయ అయితే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా సరిపోతుంది, పైగా రేటింగ్స్ పెద్దగా లేవు, రెవెన్యూ రావడం లేదు.. అనుకున్న నిర్వాహకులు తమన్నాకు బదులుగా అనసూయను యాంకర్గా మార్చారు.
అయితే నిజానికి ఇప్పుడు రేటింగ్స్ ఇంకా పడిపోయాయి. తమన్నా ఉన్నప్పుడే అంతో ఇంతో బెటర్గా ఉన్న రేటింగ్స్ ఇప్పుడు ఇంకా పడిపోయినట్లు తాజాగా వచ్చిన బార్క్ రేటింగ్స్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఏం చేయాలా ? అని షో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారట. మరి ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…