Sreemukhi : బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ఈమె ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెరపై, వెండితెర పై ఎంతో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి తన బోల్డ్ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో బంగారు రంగు లంగా ఓణీ ధరించి, జడలో మల్లెపూలు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా, ఎంతో అందంగా ఉండడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఏమున్నవె పిల్ల ఏమున్నవే అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. జడలో మల్లెపూలు పెట్టుకుని మత్తెక్కించే కళ్ళతో శ్రీముఖి ఎంతో అందంగా ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది మాస్ట్రో, క్రేజీ అంకుల్స్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…