Love Story : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇందులో నాగ చైతన్య మధ్యతరగతి అబ్బాయిగా రేవంత్ అనే పాత్రలో, సాయి పల్లవి మౌనిక అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పవచ్చు.
విడుదలైన మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.శేఖర్ కమ్ముల ఎప్పుడూ కొత్త వాళ్లతోనే సినిమా తీయాలనే ఆలోచన చేస్తారు. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ సినిమా కూడా కొత్త వాళ్లతో తీయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమాను మొదట మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు వినిపించారు.
కథ విన్న వైష్ణవ్ తేజ్ తాను అప్పుడే నటిస్తున్న ఇటువంటి ఉప్పెన సినిమా కథ కూడా ఇదే విధంగా ఉండటం చేత వైష్ణవ్ తేజ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కథ నాగచైతన్య దగ్గరకు వెళ్లి ప్రస్తుతం అద్భుతమైన విజయాన్ని నాగచైతన్యకు అందించింది.
కాగా లవ్ స్టోరీ సినిమాకు చెందిన ప్రమోషన్స్లోనూ సమంత పాల్గొనలేదు. దీంతో సమంత, నాగచైతన్యల మధ్య విడాకులు ఖాయం అయ్యాయనే వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అలాంటి రూమర్స్ ను నమ్మొద్దని సమంత చెప్పింది. మరలాంటప్పుడు ఎక్కడికి వెళ్లినా కలసి కనిపించే ఇద్దరూ ఇప్పుడు కనిపించడం లేదు.. ఎందుకని.. ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…