Devotional : సాధారణంగా మన ఇంట్లో సమస్యలు తొలగిపోయి సంపద కలగాలని లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ఇలా లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండి సంపద కలుగుతుందని భావిస్తాము. శుక్రవారం శుక్రుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా ప్రతి రోజూ మనం లైట్లను ఆర్పివేసి చీకటిలో పడుకుంటాము. అయితే శుక్రవారం ఒక్కరోజైనా నైరుతి దిశ వైపు లైటు వెలిగించి ఉంచాలని పండితులు చెబుతున్నారు. ఫలితంగా మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని చెబుతున్నారు. శుక్రవారం ఆవుకి పచ్చగడ్డిని తినిపించడం వల్ల మనకు కలిగే ఆర్థిక సమస్యలు, అధిక ఒత్తిడిలు తొలగిపోతాయి. శుక్రవారం మనం భోజనం చేయడానికి ముందు ఆవుకు బెల్లం అన్నం, నెయ్యి కలిపి పెట్టడం వల్ల సంపదకు కొదువ ఉండదు.
అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం శుక్రవారం అమ్మవారి చిత్రపటానికి లేదా విగ్రహానికి గులాబీల మాలను సమర్పించడంవల్ల దాంపత్య జీవితంలో ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు. ఇంకా మన జీవితంలో ఏర్పడుతున్న ఒడిదుడుకులు తొలగిపోవాలన్నా శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ఐదు దీపాలను వెలిగించాలి. ఈ ఐదు దీపాలని పంచముఖ దీపం అని పిలుస్తారు. ఈ పంచముఖి దీపాన్ని వెలిగించడం వల్ల మనకు ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…