Niharika : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై నటుడు, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పోసాని వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోసానిపై పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే మరోవైపు పోసాని వ్యాఖ్యలపై మెగా డాటర్ నిహారిక సంచలన వ్యాఖ్యలు చేసింది.
పవన్ కల్యాణ్ ను పోసాని తిట్టినందుకు గాను పోసానిపై నిహారిక ఫైర్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోసానికి పిచ్చి పట్టిందని, ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని పేర్కొంది. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.
రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ ఆడవాళ్ల గురించి మాట్లాడలేదని నిహారిక తెలిపింది. కేవలం సీఎం జగన్ గురించి మాట్లాడినందుకే పోసాని అలా పవన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని తెలిపింది. అందుకని పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…