Niharika : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై నటుడు, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పోసాని వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోసానిపై పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే మరోవైపు పోసాని వ్యాఖ్యలపై మెగా డాటర్ నిహారిక సంచలన వ్యాఖ్యలు చేసింది.
పవన్ కల్యాణ్ ను పోసాని తిట్టినందుకు గాను పోసానిపై నిహారిక ఫైర్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోసానికి పిచ్చి పట్టిందని, ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని పేర్కొంది. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.
రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ ఆడవాళ్ల గురించి మాట్లాడలేదని నిహారిక తెలిపింది. కేవలం సీఎం జగన్ గురించి మాట్లాడినందుకే పోసాని అలా పవన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని తెలిపింది. అందుకని పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…