Liger Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఇందులో రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రధాన పాత్రాల్లో నటించారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించగా.. ఛార్మి, దర్శకుడు పూరీ, బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది.
అయితే ఈ చిత్రం ఓటీటీ హక్కుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఛార్మి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో జేబులో ఒక్క రూపాయి లేనప్పుడు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. అంత పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలి అంటూ ఛార్మి భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే..
అయితే ప్రస్తుతం లైగర్ ఓటీటీ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ కొనుగోలు చేసినట్టు రివీల్ అయింది. ఈ మూవీ రిలీజ్ అవ్వడంతో వెండితెరపై అది కన్ఫర్మ్ అయింది. విజయ్ – పూరీ కాంబో కావడంతో లైగర్ ఓటీటీ హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్స్టార్ భారీ మొత్తాన్ని చెల్లించినట్టు సమాచారం. అయితే ఈ చిత్రం కొత్త ఓటీటీ నిబంధనల ప్రకారం 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. అంటే.. అక్టోబర్ లో సినిమా వచ్చే అవకాశం ఉంది. థియేటర్ లో మిక్స్డ్ టాక్ తో ఈ మూవీ దూసుకుపోతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…