Kondapolam : మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈ నెల 1వ తేదీన విడుదల అయిన విషయం విదితమే. ఈ మూవీకి చక్కని రివ్యూలు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోతోంది.
ఇక సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మూవీ కొండపొలం పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కొండపొలం మూవీ గత వారం విడుదల కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లలో జనాలు అసలు కనిపించడం లేదు. ఆక్యుపెన్సీ సాధించడమే కష్టంగా మారింది.
రిపబ్లిక్ మూవీకి థియేటర్లలో వచ్చిన ఆక్యుపెన్సీలో సగం స్థాయిని కూడా కొండపొలం మూవీ అందుకోలేకపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొండపొలం మూవీకి నిజానికి విమర్శకుల నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. అయిప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టడం లేదు.
అయితే ఈ రెండు సినిమాల జోనర్ ఒక్కటే. సీరియస్నెస్తోపాటు సమాజానికి సందేశాన్ని ఇచ్చే మూవీలు. కనుక ప్రేక్షకులకు ఈ జోనర్లు ఇప్పుడు అంతగా నచ్చడం లేదని స్పష్టమైంది. వారు ఫన్, ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్నారని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…