Kondapolam : మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈ నెల 1వ తేదీన విడుదల అయిన విషయం విదితమే. ఈ మూవీకి చక్కని రివ్యూలు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోతోంది.
ఇక సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మూవీ కొండపొలం పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కొండపొలం మూవీ గత వారం విడుదల కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లలో జనాలు అసలు కనిపించడం లేదు. ఆక్యుపెన్సీ సాధించడమే కష్టంగా మారింది.
రిపబ్లిక్ మూవీకి థియేటర్లలో వచ్చిన ఆక్యుపెన్సీలో సగం స్థాయిని కూడా కొండపొలం మూవీ అందుకోలేకపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొండపొలం మూవీకి నిజానికి విమర్శకుల నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. అయిప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టడం లేదు.
అయితే ఈ రెండు సినిమాల జోనర్ ఒక్కటే. సీరియస్నెస్తోపాటు సమాజానికి సందేశాన్ని ఇచ్చే మూవీలు. కనుక ప్రేక్షకులకు ఈ జోనర్లు ఇప్పుడు అంతగా నచ్చడం లేదని స్పష్టమైంది. వారు ఫన్, ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్నారని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…