Ketika Sharma : ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీతో కలిసి కేతికా శర్మ రొమాంటిక్ అనే మూవీలో నటించింది. అందులో అందాలను ఒక రేంజ్లో ఆరబోసింది. రొమాంటిక్ సీన్లతో సినిమాను నింపేశారు. అయితే ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇక కేతికా.. నాగశౌర్యతో కలిసి లక్ష్య సినిమాలోనూ నటించింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ కూడా బోల్తా కొట్టింది. దీంతో ఈమె కెరీర్ ప్రస్తుతం గందరగోళంలో పడిపోయింది.
అయితే కేతికా శర్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన డబ్స్మాష్లు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పోస్టులతో ఈమె ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. భారీ అందాలను చూపిస్తూ ఫొటోషూట్స్ చేస్తోంది. వాటిని తన సోషల్ ఖాతాల్లో షేర్ చేసి హీట్ పెంచుతోంది. దీంతో ఈమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అసలే వరుస ఫ్లాప్స్తో ఉన్న ఈ భామ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అందుకనే దర్శక నిర్మాతల కళ్లలో పడేందుకు గ్లామరస్ ఫొటోషూట్స్తో తెగ పోస్టులు పెడుతోంది.
ఇక ప్రస్తుతం ఈమె రంగ రంగ వైభవంగా అనే మూవీలో నటిస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. అతను కూడా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. మరి ఈ ఇద్దరికీ ఈ చిత్రం హిట్ను అందిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…