Kajal Aggarwal : ప్రస్తుత తరుణంలో చాలా మంది సెలబ్రిటీలు యూఏఈ గోల్డెన్ వీసా పొందుతున్నారు. ఆ వీసా ఉండడం అంటే అదొక ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక మంది స్టార్స్ ఆ వీసా పొందారు. ఇక తాజాగా చందమామ కాజల్ అగర్వాల్ ఈ వీసాను పొందింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
యూఏఈ గోల్డెన్ వీసా పొందినందుకు చాలా సంతోషంగా ఉందని, తమలాంటి స్టార్స్ను యూఏఈ ప్రోత్సహిస్తుందని, అందుకు గాను ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.. పేర్కొంది. ఇక ఈమెకన్నా ముందు నటి త్రిష కూడా ఈ వీసాను పొందింది.
ఫరా ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి.. రీసెంట్గా సానియా మీర్జాలకు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. పలు ప్రత్యేక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రోత్సాహకంగా ఈ వీసాను యూఏఈ ప్రభుత్వం అందిస్తోంది.
ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి కాగా.. ఈమె నటించిన ఆచార్య మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సినామికా అనే తమిళ సినిమా, ఉమ అనే హిందీ మూవీలోనూ ఈమె నటించగా.. అవి కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…