ప్రముఖ నటుడు, సంఘ సంస్కర్త సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో గత 4 రోజుల నుంచి ఇన్కమ్ట్యాక్స్ విభాగం సోదాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన రూ.20 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టారని ఐటీ విభాగం తెలిపింది. బోగస్ లోన్లు తీసుకోవడంతోపాటు విదేశాల నుంచి నిధులను రాబట్టడంలో నిబంధనలను ఆయన ఉల్లంఘించారని ఐటీ శాఖ అధికారులు ఆరోపించారు. అయితే ఈ విషయంపై సోనూసూద్ స్పందించారు.
గత కొద్ది రోజులుగా తన ఇళ్లు, ఆఫీసులకు అతిథులు వస్తున్నారని, అందువల్ల ప్రజా సేవ చేయలేకపోతున్నానని సోనూ సూద్ తెలిపారు. మళ్లీ ప్రజలకు సేవ చేసేందుకు అందుబాటులో ఉంటానన్నారు. తన ఫౌండేషన్లో ప్రతి ఒక్కరు ఇందుకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నారు. తనకు ఎండార్స్మెంట్ల ద్వారా లభించే ఆదాయం మొత్తాన్ని పేదల కోసం సహాయం చేసేందుకు విరాళం ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీలను కోరినట్లు తెలిపారు.
తన గురించి ప్రజలకు తెలుసని, తాను ఏమిటనేది అందరికీ తెలుసని, దాని గురించి కథలు చెప్పాల్సిన పనిలేదని సోనూ సూద్ తెలిపారు. దేశ ప్రజలందరూ తన వెంట ఉన్నారని సోనూసూద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో భావోద్వేగ పోస్టు పెట్టారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…