ఆవు పేడను ఒంటికి రాసుకుంటే కోవిడ్ తగ్గుతుందా ? అంటే.. అక్కడి వాసులు అవుననే అంటున్నారు. అందుకనే వారు రోజూ గంటల తరబడి ఆవు పేడ, మూత్రం కలిపిన మిశ్రమాన్ని ఒంటికి పట్టించుకుంటున్నారు. తరువాత ఆవు పాలు లేదా మజ్జిగతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంత వాసులకు ఇది నిత్య కృత్యంగా మారింది.
గుజరాత్లోని అహ్మదాబాద్ నగర శివార్లలో శ్రీ స్వామి నారాయణ గురుకుల విశ్వ విద్య ప్రతిస్థానం గోశాలలో రోజూ చాలా మంది శరీరాలకు ఆవుపేడను పట్టించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కోవిడ్ నయం అవుతుందని అంటున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీకి చెందిన గౌతమ్ మనీలాల్ బోరిసా అనే వ్యక్తి ఇలాగే చేశాడట. దీంతో అతను కోవిడ్ నుంచి త్వరగా కోలుకున్నాడట. ఈ మాట అతను అందరికీ చెప్పాడు. దీంతో అందరూ అలాగే చేయడం మొదలు పెట్టారు. ఇలా అక్కడికి రోజూ వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. ఆవు పేడతో కోవిడ్ తగ్గదని, పైగా ఆవు పేడను శరీరానికి రాసుకుంటే బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని, కనుక ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని సూచిస్తున్నారు. అయినప్పటికీ అక్కడి వారు మాత్రం తమ పనిని కొనసాగిస్తున్నారు.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…