ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 9 నెలల కిందట ఓ మహిళా సీఐడీ ఆఫీసర్ సడెన్గా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఎటు వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె సడెన్ గా ఓ ఆలయం బయట పువ్వులు అమ్ముకుంటూ కనిపించి అందరినీ షాక్కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
చత్తీస్గడ్లోని రాయ్పూర్లో మహావీర్ నగర్లో ఉంటున్న అంజనా సాహిస్ సీఐడీ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. 9 నెలల కిందట ఆమెను రాయ్పూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే ఆమె సడెన్గా కనిపించకుండా పోయింది. పోలీస్ అధికారులకు ఆమె ఎటు వెళ్లిందో, ఎక్కడ ఉంటుందో తెలియలేదు.
అయితే ఆమె ఏటీఎం లావాదేవీలను వారు ఇటీవల చెక్ చేశారు. దీంతో ఆమె ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో ఉంటున్నట్లు గుర్తించారు. అక్కడ ఆమె ఆలయం వద్ద బయట పువ్వులు అమ్ముకుంటోంది. దీంతో ఆమెను అలా చూసి పోలీసులు షాకయ్యారు. వారు ఆమె దగ్గరకు వెళ్లి మళ్లీ డ్యూటీలో చేరాలని అడిగారు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. తన వృత్తి ఇదేనని, తాను పోలీస్ ఆఫీసర్ కానని, తాను రాలేనని చెప్పింది. అధికారులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. దీంతో ఆమె ఆలయం వద్దే ఉండసాగింది. అయితే ఆమెకు ఏమై ఉంటుంది ? ఎందుకు అలా ప్రవర్తిస్తోంది ? ఎవరికీ అంతుబట్టడం లేదు.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…
View Comments
Providing good Information thank you.