ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 9 నెలల కిందట ఓ మహిళా సీఐడీ ఆఫీసర్ సడెన్గా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఎటు వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె సడెన్ గా ఓ ఆలయం బయట పువ్వులు అమ్ముకుంటూ కనిపించి అందరినీ షాక్కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
చత్తీస్గడ్లోని రాయ్పూర్లో మహావీర్ నగర్లో ఉంటున్న అంజనా సాహిస్ సీఐడీ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. 9 నెలల కిందట ఆమెను రాయ్పూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే ఆమె సడెన్గా కనిపించకుండా పోయింది. పోలీస్ అధికారులకు ఆమె ఎటు వెళ్లిందో, ఎక్కడ ఉంటుందో తెలియలేదు.
అయితే ఆమె ఏటీఎం లావాదేవీలను వారు ఇటీవల చెక్ చేశారు. దీంతో ఆమె ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో ఉంటున్నట్లు గుర్తించారు. అక్కడ ఆమె ఆలయం వద్ద బయట పువ్వులు అమ్ముకుంటోంది. దీంతో ఆమెను అలా చూసి పోలీసులు షాకయ్యారు. వారు ఆమె దగ్గరకు వెళ్లి మళ్లీ డ్యూటీలో చేరాలని అడిగారు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. తన వృత్తి ఇదేనని, తాను పోలీస్ ఆఫీసర్ కానని, తాను రాలేనని చెప్పింది. అధికారులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. దీంతో ఆమె ఆలయం వద్దే ఉండసాగింది. అయితే ఆమెకు ఏమై ఉంటుంది ? ఎందుకు అలా ప్రవర్తిస్తోంది ? ఎవరికీ అంతుబట్టడం లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…