Anasuya : టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమాతో ఆమె స్థాయి ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. తాజాగా పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో అనసూయ ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ సినిమాకు అనసూయ ఆ స్థాయిలో పారితోషికం అందుకుంది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పుష్ప సినిమాలో నెగెటివ్ షేడ్లో కనిపించేందుకు అనసూయ ఒక్కరోజుకే రూ. 1 లక్ష నుంచి రూ.1.50 లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందట. తొలి పార్ట్లో అంతగా అలరించని అనసూయ సెకండ్ పార్ట్లో మాత్రం అదరగొడుతుందని తెలుస్తోంది.
అనసూయ భరద్వాజ్ పుష్ప రెండవ భాగంలో కూడా దాక్షాయనిగా మరింత భీభత్సంగా కనిపించనున్నట్లు సమాచారం. సునీల్ క్యారెక్టర్ కు సతీమణిగా అనసూయ పాత్ర రెండవ భాగంలో ఇంకా అద్భుతంగా ఉంటుందని దర్శకుడు సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ఖిలాడీ చిత్రంలో నటించిన అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన రంగమార్తాండ అనే సినిమా కూడా చేస్తోంది. అలాగే మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్స్ వస్తుండడంతో ఆచితూచి అడుగులు వేస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…