Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ కలిసి ఫుల్ లెంగ్త్లో నటించిన చిత్రం.. ఆచార్య. ఈ సినిమాకు కొరాటల శివ దర్శకత్వం వహించగా.. ఈ నెల 29వ తేదీన ఈ మూవీని చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు గాను ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా ఆచార్య సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
కాగా ఈ మూవీ లోంచి భలే భలే బంజారా అనే సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ ప్రమోషనల్ వీడియోను లాంచ్ చేశారు. అందులో రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ సరదాగా ముచ్చటించారు. ఇక ఓ సందర్భంలో చిరు.. చరణ్కు వార్నింగ్ ఇచ్చారు. నన్నే డామినేట్ చేద్దామని అనుకుంటున్నావా ? కాస్త తగ్గు.. అంటూ చిరంజీవి.. చరణ్కు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్గా మారింది.
ఇక ఈ మూవీలో చిరంజీవి పక్కన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ పక్కన పూజా హెగ్డెలు హీరోయిన్లుగా నటించారు. ధర్మస్థలి అనే గ్రామం నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. దీనికి మణిశర్మ సంగీతం అందించారు. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…