తెలంగాణలో గత కొద్ది రోజులుగా వరి ధాన్యం కొనుగోళ్లపై అటు బీజేపీ, ఇటు తెరాస ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. యాసంగిలో కొనుగోలు చేయబోయే వరి ధాన్యంపై స్పష్టతను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం మాత్రం బాయిల్డ్ రైస్ కొనబోమని, రా రైస్ను మాత్రమే కొంటామని చెబుతున్నారు.
ఇక వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో సమావేశం అయ్యారు కూడా. కానీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలను కేంద్రం చెప్పలేదు. దీంతో కేంద్రం సందిగ్ధంలో ఉందని తెరాస ప్రభుత్వం ఆరోపిస్తోంది.
అయితే వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలకప్రకటన చేసింది. తెలంగాణలో యథావిధిగానే ధాన్యం కొంటామని కేంద్రం తెలిపింది. గతంలో చెప్పిన ధరకే ధాన్యాన్ని కొంటామని తెలిపింది. దీంతో వరిధాన్యం కొనుగోలుపై ఉన్న గందరగోళానికి తెర పడినట్లు అయింది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…