Bigg Boss 5 : బిగ్ బాస్ కార్యక్రమం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు హౌస్ నుంచి లెటర్స్ వస్తాయి. అయితే ఇందులో ఒకరు మాత్రమే ఆ లేఖను పొందే అవకాశం ఉంటుంది. మరొకరు వారి ఇంటి నుంచి వచ్చిన లేఖను వదులుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రియాంక, విశ్వ, అనీ మాస్టర్, శ్రీరామ్ లేఖను పొందే అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిన లోబో, విశ్వకి రవి, శ్రీరామ్ లేఖలు అందాయి. రవి కోసం శ్రీరామ్ లేఖ వదులుకోవాలని భావించాడు. అయితే లోబో చెప్పిన మాటలు విని రవి తన లేఖను వదులుకొని శ్రీరామ్ లేఖను చదివి వినిపించాడు. ఇలా రవి శ్రీరామ్ లేఖను చదవగా అది విన్న శ్రీరామ్ ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఒక్కసారిగా శ్రీరామ్ భావోద్వేగం కావడంతో అది చూసిన ప్రియాంక అతడి దగ్గరకు వెళ్లి కన్నీటిని తుడిచి అతనిపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక ఈ సన్నివేశం చూసిన అనీ మాస్టర్ కల్పించుకొని ఇదే వంకతో ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారా.. అంటూ వారిపై సెటైర్లు వేసింది. ఇలా అని మాస్టర్ కల్పించుకోవడంతో ఒక్క సారిగా అందరూ నవ్వుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…