Prabhas Pooja Hegde : టాలీవుడ్కి గోల్డెన్ గర్ల్గా మారిన పూజా హెగ్డే రీసెంట్గా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రేరణ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్లలో ప్రభాస్తో పూజా చాలా రొమాన్స్ని పండించినట్టుగా తెలిసింది. అయితే రాధేశ్వామ్ సినిమా షూట్ చివరి రెండు నెలలు హీరో హీరోయిన్లు ప్రభాస్-పూజా అస్సలు మాట్లాడుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇద్దరి మధ్య సీన్స్ కూడా విడివిడిగా గ్రీన్ మ్యాట్లో చిత్రీకరించారని ప్రచారం జరిగింది. ఈ వార్తలని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే యూవీ సంస్థ ఏం జరగలేదు అని చెప్పినా, ఇద్దరి మధ్య ఏదో అయిందనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలోహల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే అసలు రీజన్ ఏంటనే విషయం ఇప్పటికీ బయటకు రాలేదు.
విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. ఓ రోజు అంతా చెప్పాపెట్టకుండా పూజా షూటింగ్ ఎగ్గొట్టేసినట్లు, ప్రభాస్ సెట్ లో అలా వెయిటింగ్ లో ఉండి పోయినట్లు తెలుస్తోంది. పూజా ప్రవర్తనకి విసిగిపోయిన ప్రభాస్ ఆమెతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపలేదని సమాచారం. ఇటీవల టీజర్ విడుదల కాగా ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే ఇందులో ప్రభాస్ పక్కన హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం జనవరి 14న రాబోతోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…