Balakrishna : ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం విదితమే. వాటిల్లో పలువురు ప్రముఖుల పేరిట జిల్లాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పేరిట కూడా జిల్లాను ప్రకటించారు. అయితే ఈ విషయంపై హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు.
కొత్త జిల్లాల ఏర్పాటును బాలకృష్ణ స్వాగతించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాపై ఆయన ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ శ్రీసత్యసాయి జిల్లాకు హెడ్ క్వార్టర్స్గా హిందూపూర్ ఉండాలని అన్నారు. దీని వల్ల హిందూపూర్ ప్రజల సెంటిమెంట్లను గౌరవించినట్లు అవుతుందని అన్నారు.
కాగా ఎన్టీఆర్ జిల్లా ప్రకటనపై ఎన్టీఆర్ ఫ్యామిలీలో కొందరు స్పందించారు. దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి రామకృష్ణలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం దీనిపై కామెంట్ చేయలేదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…