అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ అనేక పథకాలను ఏపీలో అమలు చేస్తున్నారు. వాటిల్లో నేతన్న నేస్తం పథకం కూడా ఒకటి. దీని ద్వారా చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే 81వేల మందికి పైగా రూ.383 కోట్లను అందించారు. దీంతో చేనేత కార్మికుల బతుకులు బాగుపడుతున్నాయి.
వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఎంతో మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు సీఎం జగన్ను తలచుకుంటున్నారు. వైఎస్సార్ లాగే ఆయన తనయుడు కూడా ప్రజల మన్ననలు పొందుతున్నారని చేనేత కార్మికులు అంటున్నారు.
వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటికే 2 సార్లు సహాయం అందించారు. ఇక మూడో సారి కూడా సహాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలనే ఒక్కొక్క కార్మికుడికి రూ.24 వేల చొప్పున సహాయం అందించనున్నారు. అలాగే కోవిడ్ వల్ల చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ను పొగుడుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…