అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ అనేక పథకాలను ఏపీలో అమలు చేస్తున్నారు. వాటిల్లో నేతన్న నేస్తం పథకం కూడా ఒకటి. దీని ద్వారా చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే 81వేల మందికి పైగా రూ.383 కోట్లను అందించారు. దీంతో చేనేత కార్మికుల బతుకులు బాగుపడుతున్నాయి.
వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఎంతో మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు సీఎం జగన్ను తలచుకుంటున్నారు. వైఎస్సార్ లాగే ఆయన తనయుడు కూడా ప్రజల మన్ననలు పొందుతున్నారని చేనేత కార్మికులు అంటున్నారు.
వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటికే 2 సార్లు సహాయం అందించారు. ఇక మూడో సారి కూడా సహాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలనే ఒక్కొక్క కార్మికుడికి రూ.24 వేల చొప్పున సహాయం అందించనున్నారు. అలాగే కోవిడ్ వల్ల చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ను పొగుడుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…