Aamani : జంబలకిడిపంబ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అలనాటి అందాల తార ఆమని. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాతో ఆమని కెరీరే మారిపోయిందని చెప్పవచ్చు. ఇక ఆమె మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె సహాయ నటి పాత్రలు పోషిస్తూ మరోవైపు ధారావాహికల్లోనూ నటిస్తోంది.
అయితే హీరోయిన్స్ పలు సందర్భాలలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోగా, ఈ మధ్య ఆ విషయాలపై మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. తాజాగా ఆమని ఆమె సినీ కెరీర్లో ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలను చవిచూశాను అని ఆమె వెల్లడించింది. సినిమాలో నటించే ఆసక్తి ఉందని కొందరిని సంప్రదిస్తే.. వాళ్లు అంతా ఓకే అన్నాక.. గెస్ట్ హౌస్ కి వచ్చేయ్ అనే వాళ్లు .. దీంతో నాకు గెస్ట్ హౌస్ అంటేనే అనుమానం వచ్చింది.
నువ్వు ఒక్కదానివే రా, మీ అమ్మను తీసుకురాకు అని చెప్పేసరికి వారి మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందో అర్ధమై దూరంగా ఉండేదానిని అని ఆమని చెప్పుకొచ్చింది. ఈవిడకి అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవలే చావు కబురు చల్లగా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. బుల్లితెరపై కూడా తన టాలెంట్ ను చూపిస్తూ మెప్పిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…