Aamani : జంబలకిడిపంబ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అలనాటి అందాల తార ఆమని. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాతో ఆమని కెరీరే మారిపోయిందని చెప్పవచ్చు. ఇక ఆమె మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె సహాయ నటి పాత్రలు పోషిస్తూ మరోవైపు ధారావాహికల్లోనూ నటిస్తోంది.
అయితే హీరోయిన్స్ పలు సందర్భాలలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోగా, ఈ మధ్య ఆ విషయాలపై మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. తాజాగా ఆమని ఆమె సినీ కెరీర్లో ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలను చవిచూశాను అని ఆమె వెల్లడించింది. సినిమాలో నటించే ఆసక్తి ఉందని కొందరిని సంప్రదిస్తే.. వాళ్లు అంతా ఓకే అన్నాక.. గెస్ట్ హౌస్ కి వచ్చేయ్ అనే వాళ్లు .. దీంతో నాకు గెస్ట్ హౌస్ అంటేనే అనుమానం వచ్చింది.
నువ్వు ఒక్కదానివే రా, మీ అమ్మను తీసుకురాకు అని చెప్పేసరికి వారి మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందో అర్ధమై దూరంగా ఉండేదానిని అని ఆమని చెప్పుకొచ్చింది. ఈవిడకి అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవలే చావు కబురు చల్లగా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. బుల్లితెరపై కూడా తన టాలెంట్ ను చూపిస్తూ మెప్పిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…