సాధారణంగా పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. సదుపాయాలు కూడా పెరగడంతో పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నారు. కానీ ఇది వరకు రోజుల్లో చూసుకున్నట్లయితే, పురుషులు నిలబడి మూత్రవిసర్జన చేసేవారు కాదు. చాలా మంది అప్పట్లో కూర్చుని మూత్ర విసర్జన చేసేవారు. నిజానికి మగవారు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన అనేక లాభాలను పొందవచ్చట.
పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన పలు రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే మంచిది. ముఖ్యంగా ప్రోస్టేట్ సమస్యలు ఉండవు. ఈ సమస్యతో బాధపడుతున్న పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన మూత్రాశయాన్ని సమర్థవంతంగా ఖాళీ చేసేందుకు సహాయపడుతుంది.
కూర్చుని పురుషులు మూత్రవిసర్జన చేయడం వలన పెల్విక్ ఫ్లోర్ కండరాలని ఇబ్బందుల్లో పెట్టదు. పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన బ్లాడర్ ఫుల్ గా ఖాళీ అవుతుంది. మగవాళ్ళు కూర్చుని మూత్రవిసర్గం చేయడం వలన బ్లాడర్ బాగా ఖాళీ అవ్వడం వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వంటివి వారి దరి చేరవు. మంచి శృంగార లైఫ్ ని పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది.
మగవాళ్ళు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉంటాయి. నిలబడి మూత్ర విసర్జన చేయడం వలన యూరిన్ మీద పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఇక్కడ ఆరోగ్య నిపుణులు నిలబడి కంటే కూర్చుని మూత్ర విసర్జన చేయడం మంచిదని చెప్పారు. కానీ ఎవరు వీలుని బట్టి వాళ్ళు మూత్ర విసర్జన చెయ్యచ్చు. ఎక్కువ సేపు టాయిలెట్ లో గడపడం, వాష్ రూమ్ లో కూర్చుని ఫోన్ చూడడం వంటివి అస్సలు మంచిది కాదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…