Konda Pindi Aaku : మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్ల సమస్య కూడా ఒకటి. ఇది పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్య సహజంగా నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట అనిపిస్తాయి. మూత్రం రంగు మారుతుంది. మూత్రం చాలా తక్కువగా వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా అది మూత్రాశయ ఇన్ఫెక్షన్ అని అనుమానించాలి.
ఇక ఈ సమస్యను తగ్గించడానికి కొండపిండి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మనకు ఎక్కడ చూసినా లభిస్తుంది. రహదారుల పక్కన, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. దీన్ని సేకరించడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇక కొండ పిండి ఆకులో మూత్రాశయ ఇన్ ఫెక్షన్ మీద పోరాటం చేసే లక్షణాలు సమృద్దిగా ఉంటాయి. కొండపిండి ఆకు మనకు ఎక్కడైనా సరే విరివిగా లభ్యం అవుతుంది. ఈ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి డికాషన్ చేసుకొని తాగవచ్చు.
కొండపిండి ఆకు లేకపోతే కొండపిండి ఆకు పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఈ పొడిని నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ఈ విధంగా తాగడం వల్ల మూత్రాశయ ఇన్ ఫెక్షన్ తగ్గడమే కాకుండా కిడ్నీలో రాళ్ళ సమస్య, మూత్రంలో మంట, శరీరంలో వేడి.. ఇలా అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. కనుక ఈ ఆకు ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకుని ఉపయోగించండి. దీంతో మూత్రాశయ సంబంధిత సమస్యల నుంచి బయట పడవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…