ప్రతి ఒక్కరు కూడా మంచి వాటిని అలవాటు చూసుకుంటూ ఉండాలి. మనం రోజూ మంచి అలవాట్లని పాటించామంటే, ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. అలానే మంచిగా అభివృద్ధి చెందొచ్చు. రోజూ ఉదయం 4:30 కి నిద్ర లేస్తే మంచిది. రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకుంటూ ఉండాలి. నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఉదయం 8:30 లోపు కచ్చితంగా తినేయాలి. మధ్యాహ్నం లోగా రెండు నుండి మూడు గ్లాసులు మంచినీళ్లు తాగాలి. మంచినీళ్లు భోజనానికి 48 నిమిషాల ముందు తాగితే మంచిది.
భోజనాన్ని తినేటప్పుడు కింద కూర్చుని తింటే మంచిది. వండిన ఆహార పదార్థాలను వేడిగా 40 నిమిషాల్లోగా తినేయాలి. మధ్యాహ్నం 12 నుండి 1:15 నిమిషాల్లోపు ఆహారాన్ని తినేస్తే మంచిది. ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినాలి. మధ్యాహ్నం కూరల్లో వాముపొడి వేసుకుంటే మంచిది. అజీర్తి సమస్యలు వుండవు. మధ్యాహ్నం భోజనం ఫుల్లుగా తినేయాలి. భోజనం తిన్నాక మధ్యాహ్నం మజ్జిగ తాగితే మంచిది.
తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. మూడు గంటల సమయంలో టీ తాగితే మంచిది. నాలుగు గంటలకి ఏదైనా సలాడ్ తీసుకోండి. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు తినేయాలి. రాత్రి భోజనం అయ్యాక పాలు తాగితే మంచిది. రాత్రిపూట లస్సీ, మజ్జిగ తీసుకోవద్దు. రాత్రి నాలుకను శుభ్రంగా కడుక్కోవాలి. కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
పాలల్లో పసుపు వేసుకొని తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. చలికాలంలో వెండి పాత్రలో నీళ్లు తాగితే మంచిది. వానాకాలంలో రాగి పాత్రలో నీళ్లు తాగాలి. శరీరంలో ఉన్న వేడి పోవాలంటే సబ్జా గింజలని నీళ్లల్లో వేసుకుని తీసుకోవడం మంచిది. ఎండాకాలంలో చికెన్ తినకూడదు. సాయంత్రం సమయంలో కాళ్లపై కొబ్బరి నూనె రాసుకుంటే చాలా మంచిది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…