ప్రతి ఒక్కరు కూడా మంచి వాటిని అలవాటు చూసుకుంటూ ఉండాలి. మనం రోజూ మంచి అలవాట్లని పాటించామంటే, ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. అలానే మంచిగా అభివృద్ధి చెందొచ్చు. రోజూ ఉదయం 4:30 కి నిద్ర లేస్తే మంచిది. రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకుంటూ ఉండాలి. నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఉదయం 8:30 లోపు కచ్చితంగా తినేయాలి. మధ్యాహ్నం లోగా రెండు నుండి మూడు గ్లాసులు మంచినీళ్లు తాగాలి. మంచినీళ్లు భోజనానికి 48 నిమిషాల ముందు తాగితే మంచిది.
భోజనాన్ని తినేటప్పుడు కింద కూర్చుని తింటే మంచిది. వండిన ఆహార పదార్థాలను వేడిగా 40 నిమిషాల్లోగా తినేయాలి. మధ్యాహ్నం 12 నుండి 1:15 నిమిషాల్లోపు ఆహారాన్ని తినేస్తే మంచిది. ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినాలి. మధ్యాహ్నం కూరల్లో వాముపొడి వేసుకుంటే మంచిది. అజీర్తి సమస్యలు వుండవు. మధ్యాహ్నం భోజనం ఫుల్లుగా తినేయాలి. భోజనం తిన్నాక మధ్యాహ్నం మజ్జిగ తాగితే మంచిది.
తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. మూడు గంటల సమయంలో టీ తాగితే మంచిది. నాలుగు గంటలకి ఏదైనా సలాడ్ తీసుకోండి. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు తినేయాలి. రాత్రి భోజనం అయ్యాక పాలు తాగితే మంచిది. రాత్రిపూట లస్సీ, మజ్జిగ తీసుకోవద్దు. రాత్రి నాలుకను శుభ్రంగా కడుక్కోవాలి. కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
పాలల్లో పసుపు వేసుకొని తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. చలికాలంలో వెండి పాత్రలో నీళ్లు తాగితే మంచిది. వానాకాలంలో రాగి పాత్రలో నీళ్లు తాగాలి. శరీరంలో ఉన్న వేడి పోవాలంటే సబ్జా గింజలని నీళ్లల్లో వేసుకుని తీసుకోవడం మంచిది. ఎండాకాలంలో చికెన్ తినకూడదు. సాయంత్రం సమయంలో కాళ్లపై కొబ్బరి నూనె రాసుకుంటే చాలా మంచిది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…