Coriander Leaves With Lemon : కొత్తిమీర వంటల్లో వేస్తే, వంట రుచి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. కొత్తిమీర మంచి రుచిని, సువాసనని ఇస్తుంది. కొత్తిమీర తీసుకోవడం వలన, ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలానే, నిమ్మకాయలో కూడా పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. కొత్తిమీర నిమ్మకాయని కలిపి తీసుకుంటే, ప్రయోజనాలు రెట్టింపు పొందుతాయి. కొత్తిమీర జీవక్రియ రేటును పెంచుతుంది. నిమ్మరసంలో విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే, ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన, అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ డిటాక్స్ డ్రింక్ శరీరాన్ని, హైడ్రేట్ గా మారుస్తుంది.
రిఫ్రెష్ గా ఉంచుతుంది. అధిక బరువు సమస్యని పోగొడుతుంది. శరీరంలో, అదనంగా ఉన్న కొవ్వుని కరిగించడానికి కూడా, ఈ డ్రింక్ మనకి సహాయం చేస్తుంది. శరీరాన్ని సహజంగా నిర్వికరణ చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరం నుండి టాక్సిన్స్ ని కూడా, ఈ డ్రింక్ బయటకు పంపుతుంది. రాత్రిపూట, ఒక గ్లాసు నీళ్లలో కొన్ని కొత్తిమీర ఆకుల్ని, ఒక స్పూన్ నిమ్మరసాన్ని వేసి, రాత్రి అంతా అలా వదిలేయాలి.
మరుసటి రోజు ఉదయం, ఆ నీళ్ళని తాగాలి. లేదంటే, మీరు పొయ్యి మీద గిన్నె పెట్టి, ఒక గ్లాసు నీటిని పోసి, కొన్ని కొత్తిమీర ఆకుల్ని, ఐదు నిమిషాలు పాటు మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు, ఒక స్పూన్ నిమ్మరసం కలపండి. ఉదయాన్నే పరగడుపున, ఈ డ్రింక్ ని తీసుకోవాలి.
ఈ డ్రింక్ కాలేయాన్ని కూడా శుభ్రంగా మారుస్తుంది. ఈ డ్రింక్ ని రోజు విడిచి రోజు 15 రోజులు పాటు తాగడం మంచిది. 15 రోజుల తర్వాత, మళ్లీ 15 రోజులు తాగాలి. ఈ డ్రింక్ శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి, ఇన్ఫెక్షన్స్ ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో పెట్టిన, ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ జ్యూస్ ని తాగితే, పోషకాలని గ్రహించడమే కాకుండా, కాలయాన్ని యాక్టివ్ గా చేసి టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది. సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…