Beetroot Juice For Anemia : చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ మంది, హిమోగ్లోబిన్ లెవెల్ సరిగ్గా లేకపోవడం వలన కూడా సఫర్ అవుతూ ఉంటారు. మన శరీరంలో సరైన హిమోగ్లోబిన్ శాతం లేకపోతే, శరీరంలో రక్తం తక్కువ ఉంటుంది. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్య రావడంతో, చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి విముక్తి పొందడానికి, ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకుని ఆచరించండి. ఇలా చేయడం వలన రక్తం బాగా పడుతుంది. బీట్రూట్ బాగా పనిచేస్తుంది. బీట్రూట్ రక్తాన్ని పెంచుతుంది.
రక్తహీనత సమస్యని దూరం చేసి, చాలా రకాల అనారోగ్య సమస్యలు కలగకుండా చూస్తుంది. తల సేమియా, రక్తహీనత సమస్యలతో బాధపడేవాళ్లు, సరైన మోతాదులో ఐరన్ తీసుకోవడం అవసరం. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి, రక్తం మెరుగు పడుతుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే, రక్తహీనత సమస్య నుండి బయటపడొచ్చు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి, అధిక బరువు పెరిగిన వాళ్ళకి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కేవలం బీట్రూట్ జ్యూస్ మాత్రమే కాదు.
ఐరన్ శాతాన్ని పెంచడానికి ఇంకా చాలా కూరలు, పండ్లు కూడా హెల్ప్ అవుతాయి. బీట్రూట్ ని తీసుకుంటే, కాలేయ సమస్యలు కూడా తగ్గుతాయి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. బీట్రూట్ ని తీసుకుంటే చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. రోజు ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగడం వలన గుండెకి మేలు కలుగుతుంది. హృదయ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…