వర్షాకాలం మొదలవడంతో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతాయి. ఈ క్రమంలోనే ఎటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన ఆహార విషయంలో మార్పులు చోటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అంటువ్యాధుల తో పోరాడి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
* వర్షాకాలం మొదలవడంతో ఆ సీజన్లో లభించేటువంటి తాజా పండ్లను తీసుకోవాలి. ఈ విధంగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు
*ఎన్నో ఔషధగుణాలను దాగిఉన్న వెల్లుల్లిని వర్షాకాలంలో కొంచెం అధిక పరిమాణంలో తీసుకోవాలి. వంటలలో వెల్లుల్లిని వేసి తినటం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు అందుతాయి.
*వర్షాకాలం అని పెరుగుని తినడం మానేయకూడదు. తరచూ పెరుగుని తినడం వల్ల పెరుగులో ఉండేటటువంటి ప్రోబయాటిక్ బ్యాక్టీరియా మనల్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
*జీర్ణవ్యవస్థను రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయాలంటే మన ఆహారంలో తప్పనిసరిగా తేనె ఉండాలి. తేనెలో ఫైటోన్యూట్రియెంట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకతలా పనిచేస్తాయి.
*కాలం ఏదైనా కూడా మన శరీరానికి తగినంత నీరు ఎంతో అవసరం కనుక నీటిని కూడా అధికమొత్తంలో తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…