పేరు వినగానే తినాలనిపించే వంటలలో పన్నీర్ నగేట్స్ ఒకటి. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఈ రెసిపీ మీ తయారు చేయడం ఎంతో సులభం. ఎన్నో పోషకాలు కలిగిన ఈ పన్నీర్ నగేట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*పన్నీర్ 200 గ్రాములు
*బ్రెడ్ ముక్కలు 4
*అల్లం వెల్లుల్లి పేస్ట్ 1టేబుల్ స్పూన్
*కారం టీ స్పూన్
*మొక్కజొన్నపిండి అరకప్పు
*మైదాపిండి 2 టేబుల్ స్పూన్లు
*నిమ్మకాయ సగం
*నూనె తగినంత
*కొత్తిమీర తురుము
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇందులోకి క్యూబ్ షేప్ లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయాలి.
తర్వాత బ్రెడ్ ముక్కలను తీసుకుని ఒక ఫాన్ పై టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు గోధుమ వర్ణంలో వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలను గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరచాలి.
ఇప్పుడు మరొక గిన్నెలోకి మొక్కజొన్న పిండి, మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేయాలి. అలాగే బ్రెడ్ ముక్కలను పొడిగా చేసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ మిశ్రమంలో ఉన్న పన్నీర్ ముక్కలను తీసుకుని బ్రెడ్ పౌడర్ లో అటూ ఇటూ దొర్లించి బాగా వేడి నూనెలో వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఈవిధంగా బంగారువర్ణంలోకి రాగానే పన్నీర్ నగేట్స్ కి కొద్దిగా టమోటా సాస్ తో వేడి వేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…