మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా… ఈవిధంగా డబ్బులను పొదుపు చేయాలి అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన స్కీమ్ మీ ముందుకు తీసుకు వస్తోంది. తక్కువ మొత్తంలో అదిరిపోయే రాబడిని పొందాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరమైనది. మరెందుకు ఆలస్యం ఈ స్కీమ్ వివరాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ ఇప్పటివరకు అందిస్తున్న ఎన్నో పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందవచ్చు. మీరు ఈ పథకంలో చేరి ప్రతిరోజు కేవలం రూ.100 లను పొదుపు చేస్తే చాలు ఏకంగా 10 లక్షలను పొందవచ్చు. ఈ పథకం కింద సంవత్సరానికి 500 నుంచి 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ పథకం పై కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ కాలపరిమితి 15 సంవత్సరాలు.ప్రతి నెల 3000 చొప్పున ఈ స్కీమ్ కింద పొదుపు చేస్తే 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 10 లక్షల రూపాయలను పొందవచ్చు.ఈ విధమైనటువంటి పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు పొదుపు చేయడం వల్ల మన డబ్బుకు భద్రత ఉండడమే కాకుండా, అధిక రాబడిని కూడా పొందవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…