మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా… ఈవిధంగా డబ్బులను పొదుపు చేయాలి అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన స్కీమ్ మీ ముందుకు తీసుకు వస్తోంది. తక్కువ మొత్తంలో అదిరిపోయే రాబడిని పొందాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరమైనది. మరెందుకు ఆలస్యం ఈ స్కీమ్ వివరాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ ఇప్పటివరకు అందిస్తున్న ఎన్నో పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందవచ్చు. మీరు ఈ పథకంలో చేరి ప్రతిరోజు కేవలం రూ.100 లను పొదుపు చేస్తే చాలు ఏకంగా 10 లక్షలను పొందవచ్చు. ఈ పథకం కింద సంవత్సరానికి 500 నుంచి 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ పథకం పై కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ కాలపరిమితి 15 సంవత్సరాలు.ప్రతి నెల 3000 చొప్పున ఈ స్కీమ్ కింద పొదుపు చేస్తే 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 10 లక్షల రూపాయలను పొందవచ్చు.ఈ విధమైనటువంటి పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు పొదుపు చేయడం వల్ల మన డబ్బుకు భద్రత ఉండడమే కాకుండా, అధిక రాబడిని కూడా పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…