ప్రస్తుతం పెట్రోల్ ధరలు అధికంగా పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రానిక్ బైకులు వినియోగించడానికి మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో ఎలక్ట్రానిక్ బైకులకు అధిక డిమాండ్ పెరుగుతోంది. ఈక్రమంలోనే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక ఎలక్ట్రానిక్ బైక్ తయారు చేశారు. అయితే ఇది మార్కెట్లో లభించే ఎలక్ట్రానిక్ బైక్ కన్నా ఎంతో ప్రత్యేకమైనది. మరి ఈ బైక్ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన ఈ ఎలక్ట్రిక్ బైకు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది వైర్ లెస్ చార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. చూడటానికి సైకిల్ ఆకారంలో ఉన్నటువంటి దీనిని సైకి బైక్ అని పిలుస్తారు. ఈ బండి గంటకి సుమారు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అదేవిధంగా ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రతిరోజు సుమారు 5 గంటల పాటు ఈ బండికి చార్జింగ్ చేయాల్సి ఉంటుంది.
కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ వైర్లెస్ ఛార్జింగ్ బండి కోసం సెల్ బ్యాలెన్సింగ్ ఫీచర్ ఉంది. అది సరిగ్గా ఛార్జింగ్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీ చాలా తక్కువగా ప్రపంచ దేశాలలో ఉంది. అయితే ఈ బైక్ తయారు చేయడానికి ముందుగానే విద్యార్థులు డూప్లికేట్ ప్రోటోటైప్ తయారుచేశారు. ల్యాబులోని పరికరాలతో చేశారు. అదేవిధంగా ఈ బండిలో BLDC మోటర్ అమర్చారు. ఫలితంగా కంట్రోలర్ ద్వారా మాడ్యూల్స్ని మార్చవచ్చు. ఈ విధంగా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ బైక్ పై యూనివర్సిటీ ప్రెసిడంట్ కోనేరు సత్యనారాయణ ఈ ప్రాజెక్టును స్టార్టప్గా ప్రారంభించేందుకు యూనివర్శిటీ రూ.1,40 లక్షలు ఆ టీమ్కి అందజేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…