ఆసక్తికరమైన వీడియోలను, వార్తలను షేర్ చేయడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అలాంటి ఇంకో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఆయన తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు బైక్ మీద తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతంలోని రోడ్డులో వెళ్తుండగా వారికి రోడ్డు మధ్యలో మూడు ఎలుగు బంట్లు కనిపించాయి. అయితే వారు బైక్ మీదే వాటికి ఇంకొంచెం దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మూడు ఎలుగుబంట్లలో ఒకటి వారి గమనించి ఒక్క సారిగా బైక్ వద్దకు దూసుకొచ్చింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో రికార్డు కాలేదు. కానీ చివరి వరకు చూస్తే థ్రిల్ కలగడం ఖాయం.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఇప్పటికే దానికి 52వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఆ వీడియోను చూసి థ్రిల్గా ఫీలవుతున్నారు. వీడియోను చివరి వరకు చూస్తే షాక్ తగలడం ఖాయం అని చాలా మంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…