ఆసక్తికరమైన వీడియోలను, వార్తలను షేర్ చేయడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అలాంటి ఇంకో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఆయన తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు బైక్ మీద తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతంలోని రోడ్డులో వెళ్తుండగా వారికి రోడ్డు మధ్యలో మూడు ఎలుగు బంట్లు కనిపించాయి. అయితే వారు బైక్ మీదే వాటికి ఇంకొంచెం దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మూడు ఎలుగుబంట్లలో ఒకటి వారి గమనించి ఒక్క సారిగా బైక్ వద్దకు దూసుకొచ్చింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో రికార్డు కాలేదు. కానీ చివరి వరకు చూస్తే థ్రిల్ కలగడం ఖాయం.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఇప్పటికే దానికి 52వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఆ వీడియోను చూసి థ్రిల్గా ఫీలవుతున్నారు. వీడియోను చివరి వరకు చూస్తే షాక్ తగలడం ఖాయం అని చాలా మంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…