కరోనా నేపథ్యంలో డబ్బులకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రూ.25వేలు సంపాదించే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. అందుకు మీరు ఏం చేయాల్సిన పనిలేదు. మీ వద్ద పాత రూ.10 నోట్లు ఉంటే చాలు. అయితే ఆ పది నోటు పలు భిన్నమైన ఫీచర్లను కలిగి ఉండాలి.
సదరు రూ.10 పాత నోటుపై ఒక వైపు అశోక స్థూపం ముద్రించబడి ఉండాలి. రెండో వైపు పడవ ముద్రించబడి ఉండాలి. ఈ భిన్నమైన నోట్లను 1943లో బ్రిటిష్ వారి కాలంలో ముద్రించారు. ఆ నోట్లపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ సీడీ దేశ్ముఖ్ సంతకం ఉండాలి. అది ఇంగ్లిష్లో రెండు వైపులా ఉండాలి.
పైన చెప్పిన ఫీచర్లు ఉండే నోట్లను ఎవరైనా కలిగి ఉంటే వాటిని కాయిన్ బజార్ . కామ్ అనే సైట్లో విక్రయించవచ్చు. దీంతో రూ.25వేల ధర పలుకుతాయి. వాటిని అమ్మి ఆ మేర సొమ్ము సంపాదించవచ్చు. అదే కాలానికి చెందిన రూ.5 నోటు అయితే రూ.30వేలు వస్తాయి.
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…