కరోనా నేపథ్యంలో డబ్బులకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రూ.25వేలు సంపాదించే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. అందుకు మీరు ఏం చేయాల్సిన పనిలేదు. మీ వద్ద పాత రూ.10 నోట్లు ఉంటే చాలు. అయితే ఆ పది నోటు పలు భిన్నమైన ఫీచర్లను కలిగి ఉండాలి.
సదరు రూ.10 పాత నోటుపై ఒక వైపు అశోక స్థూపం ముద్రించబడి ఉండాలి. రెండో వైపు పడవ ముద్రించబడి ఉండాలి. ఈ భిన్నమైన నోట్లను 1943లో బ్రిటిష్ వారి కాలంలో ముద్రించారు. ఆ నోట్లపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ సీడీ దేశ్ముఖ్ సంతకం ఉండాలి. అది ఇంగ్లిష్లో రెండు వైపులా ఉండాలి.
పైన చెప్పిన ఫీచర్లు ఉండే నోట్లను ఎవరైనా కలిగి ఉంటే వాటిని కాయిన్ బజార్ . కామ్ అనే సైట్లో విక్రయించవచ్చు. దీంతో రూ.25వేల ధర పలుకుతాయి. వాటిని అమ్మి ఆ మేర సొమ్ము సంపాదించవచ్చు. అదే కాలానికి చెందిన రూ.5 నోటు అయితే రూ.30వేలు వస్తాయి.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…