మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నివాసం ఉండే రాణి, సంకల్ప్ పరిహార్ దంపతులు కొన్నేళ్ల కిందట రెండు మామిడి మొక్కలను నాటారు. అవి ఇతర మామిడి మొక్కల్లాగే పెరిగి పెద్దగయ్యాయి. కాయలు కూడా కాశాయి. అవి రూబీ కలర్లో ఉండడం విశేషం. అయితే ఆ మామిడి పండ్లు జపాన్కు చెందిన అత్యంత అరుదైన జాతికి చెందిన మియాజకి అనే మామిడి వెరైటీకి చెందినవని వారు తరువాత గుర్తించారు.
అంతర్జాతీయ మార్కెట్లో మియాజకి మామిడి పండ్లను అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది. కేజీకి సుమారుగా రూ.2.70 లక్షల ధర పలుకుతాయి. ఎందుకంటే ఈ మామిడి పండ్లు చాలా తక్కువ సంఖ్యలో పండుతాయి. రుచి చాలా తియ్యగా ఉంటాయి. అందుకనే వీటికి అంత ఖరీదు ఉంటుంది.
అయితే గతేడాది ఈ మామిడి పండ్లు కాశాక కొందరు దొంగలు కాయలను దొంగిలించారు. దీంతో ఆ దంపతులు ఈసారి తోటలో ఆరు కుక్కలు, నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు. వారు ఆ మామిడి చెట్లను, కాయలను కాపలా కాస్తున్నారు.
ఇక ఆ మామిడి పండ్లకు ఎంత రేటైనా సరే చెల్లించేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆ దంపతులు మాత్రం వాటిని తాము ఇప్పుడే అమ్మబోమని, వాటితో మరిన్ని చెట్లను పెంచుతామని చెబుతున్నారు. ఇక సైంటిస్టులు ఆ అరుదైన జాతికి చెందిన మామిడి పండ్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్తున్నారు.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…