దేశం మొత్తం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే ఈ భయంకరమైన మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సరైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో లవంగాలు, కర్పూరం, వాము వీటిలోకి కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ కలిపి వాటిని ఒక గుడ్డలో మూట కట్టి ఉదయం, రాత్రి సమయాలలో వాసన చూడటం ద్వారా మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయట. లడక్ లోనే పర్యాటకులు తమ ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవడం కోసం ఈ విధంగా చేస్తారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విషయంపై స్పందించిన నిపుణులు దీనిలో ఏమాత్రం వాస్తవం లేదని, కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం వీటిలో లేదని, కర్పూరం, లవంగాలు కేవలం దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడానికి మాత్రమే వీలవుతుందని తెలియజేశారు. ఇది కరోనాకు విరుగుడుగా పని చేస్తాయన్న ఆధారాలు ఎక్కడా లేవని నిపుణులు తెలియజేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…