దేశవ్యాప్తంగా రోజు రోజుకీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత వారం రోజులుగా రోజుకు 2.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా ఇప్పుడది 3 లక్షలు దాటింది. దీంతో వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కొందరు ఫేక్ న్యూస్ను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో కోవిడ్పై రోజూ రకరకాల ఫేక్ వార్తలు ప్రచారమవుతున్నాయి.
పచ్చి ఉల్లిపాయలను రాక్ సాల్ట్తో కలిపి తింటే కేవలం 15 నిమిషాల్లోనే కరోనా నయం అవుతుందనే ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, కోవిడ్ ప్రమాదకరమైన వైరస్ అని, అంతటి వైరస్ను నాశనం చేసే శక్తి ఉల్లిపాయలకు, రాక్ సాల్ట్కు లేదని వైద్య నిపుణులు తెలిపారు.
అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి మెసేజ్లు వస్తే ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…