ప్రముఖ యాపిల్ సంస్థ ఎయిర్ ట్యాగ్ ట్రాకర్స్ను లాంచ్ చేసింది. ఈ ట్రాకర్స్ను ఏ వస్తువుకైనా అతికించి పెట్టినప్పుడు వాటిని మనం మిస్ చేసుకున్నా అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియజేస్తాయి.ఈ ట్రాకర్స్ ద్వారా ఆ వస్తువులను మనం ఎంతో సులభంగా కనిపెట్టవచ్చు.ఆపిల్ కంపెనీ ఈ ట్రాకర్స్ ను సింగిల్ ప్యాక్, ఫోర్ ప్యాక్లో వీటిని అందుబాటులోకి తేనుంది. వీటికి సంబంధించిన సేల్స్ ఇండియాలో ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతాయి.
సింగిల్ ఎయిర్ ట్యాగ్ ట్రాకర్స్ ధర రూ 3,190 గా నిర్ణయించారు. అదేవిధంగా 4 ట్రాకర్స్ ధర రూ.10,990గా ఉంది.వీటిలో అల్ట్రా వైడ్బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మనం మిస్ చేసుకున్న వస్తువులను తొందరగా గుర్తించగలం. అదే విధంగా ఇందులో యూ1 చిప్ను అమర్చడం వల్ల వీటిని ఐఫోన్, ఐ పాడ్, ఆపిల్ వాచ్ వంటి వస్తువులను కనిపెట్టడానికి ఉపయోగించవచ్చు.
ఈ ట్రాకర్స్ను ఐఫోన్ దగ్గరికి తీసుకు వచ్చి వీటిని కనెక్ట్ చేయడం ద్వారా ఇందులో ఉన్న ఫైండ్ మై యాప్ ద్వారా ఈ ఎయిర్ ట్యాగ్స్ ప్రస్తుత, చివరి లోకేషన్ చూడవచ్చు. కెమెరా, ఏఆర్కిట్, యాక్సెలరోమీటర్, గైరోస్కోప్ వంటి వాటి ద్వారా మనం పోగొట్టుకున్న వస్తువులను ఇవి కని పెడతాయి.నెట్ వర్క్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని యాపిల్ తెలిపింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…