అక్టోబర్ 2న టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో క్రేజీ జంటగా ఉన్న నాగ చైతన్య – సమంత విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే విడిపోవడానికి కారణాలు మాత్రం చెప్పలేదు. సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన తర్వాత ఓ నెలంతా వీరి విడాకుల అంశంపైనే సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. ఇప్పటికీ ఈ విడాకుల అంశంపై చర్చ నడుస్తూనే ఉంది.
సమంత, నాగ చైతన్య భార్యాభర్తలుగా విడిపోయామని ప్రకటించినప్పటి నుంచి చాలా మంది ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అబార్షన్లు కూడా జరిగాయని ఆరోపణలు చేశారు. సమంత ఈ విషయాలపై కొన్ని సార్లు మౌనంగానే ఉన్నా మరి కొన్ని సార్లు ఇన్డైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. తాజాగా సమంత.. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత వారి విడాకులపై తొలిసారి స్పందించింది.
నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్. కానీ నేను ఎంత బంలగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉంగలనని అనుకోలేదు.. అని ఓ ఇంగ్లీష్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ చెప్పుకొచ్చింది.
కాగా, విడాకుల తర్వాత చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఇక సమంత.. నాగచైతన్య కుటుంబం నుండి రూ.200 కోట్ల భరణం పొందుతుందని సమాచారం అందుతోంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఓ దశలో ఆమె ఆ భరణాన్ని తిరస్కరించిందని కూడా వార్తలు వచ్చాయి. కాగా సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో ఎంతో బిజీగా ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…