Pushpa Movie : అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో వస్తున్న మూవీ పుష్ప. ఈ మూవీకి గాను ట్రైలర్ను తాజాగా లాంచ్ చేశారు. అయితే ఈ ట్రైలర్కు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. విడుదలై కొన్ని గంటలు మాత్రమే అవుతున్నా.. 1.47 కోట్లకు పైగా వ్యూస్ను సాధించి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పుష్ప మూవీని సుకుమార్ రెండు పార్ట్లుగా తెరకెక్కించారు. డిసెంబర్ 17న ఈ మూవీ విడుదల కానుండగా.. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్స్ ఫ్యాన్స్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ మూవీలోని సునీల్, అనసూయ లుక్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో వారు కూడా డీగ్లామర్ లుక్లో కనిపించారు. ఇక అనసూయ తాజా పోస్టర్లో సునీల్పైకి ఎక్కి నోట్లో బ్లేడు పెట్టుకుని రచ్చ చేసింది. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రిమూవీ మేకర్స్ నిర్మించారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…