Prabhas And Samantha : ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ సమంత. ఈ అమ్మడు కెరీర్లో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించింది. ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ విషయంలో సమంత హద్దులు దాటిందని నెటిజన్స్ కామెంట్స్, ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఆరోగ్యం కోసం ట్రిట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమంత ఐస్ బాత్ చేసి మరోసారి ట్రెండింగ్ అయింది.
మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది. బ్యాక్ లెస్ అందాలు, బ్రా లెస్ అందాలతో పాటు.. బికినీలో దర్శనం ఇచ్చింది ఈ భామ. ఇది చూసిన నెటిజన్స్ అయితే.. సమంత ఏంటి ఇలా హాట్ షో చేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత ఫోటోస్ నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. అయితే ఏడాది తర్వాత సమంత తిరిగి సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుండగా, ఏ హీరోతో చేయనుంది అనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఇటీవల సమంత హాట్ స్టిల్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్ననేపథ్యంలో సమంత అభిమానులు, టాలీవుడ్ సినీ జనాలు మాత్రం మళ్లీ పవన్ – సమంత, మహేష్ – సమంత, ప్రభాస్ – సమంత ఇలాంటి కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుందని అనుకుంటున్నారు.
సమంత స్టార్ హీరోలు అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్ సరసన నటించేసింది. ఇక మిగిలి ఉంది ప్రభాస్ కాగా, ఆయన సినిమా కోసమే సమంత ఇంతలా రెచ్చిపోతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్- సమంత కాంబోలో సినిమా వస్తే మాత్రం ఆ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేయనుందని, ఆ సినిమా వస్తే బాగుండని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే సమంత తన అందాలు చూపిస్తూ.. చేసినా ఫోటోషూట్ కు రూ.20లక్షలకు పైగానే ఛార్జ్ చేసిందని సమాచారం. జస్ట్ ఫోటో షూట్ కు ఇంత మొత్తం ఇవ్వడం ఏంటని కొంత మంది నోరేళ్ల బెడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…