Prabhas And Samantha : ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ సమంత. ఈ అమ్మడు కెరీర్లో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించింది. ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ విషయంలో సమంత హద్దులు దాటిందని నెటిజన్స్ కామెంట్స్, ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఆరోగ్యం కోసం ట్రిట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమంత ఐస్ బాత్ చేసి మరోసారి ట్రెండింగ్ అయింది.
మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది. బ్యాక్ లెస్ అందాలు, బ్రా లెస్ అందాలతో పాటు.. బికినీలో దర్శనం ఇచ్చింది ఈ భామ. ఇది చూసిన నెటిజన్స్ అయితే.. సమంత ఏంటి ఇలా హాట్ షో చేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత ఫోటోస్ నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. అయితే ఏడాది తర్వాత సమంత తిరిగి సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుండగా, ఏ హీరోతో చేయనుంది అనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఇటీవల సమంత హాట్ స్టిల్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్ననేపథ్యంలో సమంత అభిమానులు, టాలీవుడ్ సినీ జనాలు మాత్రం మళ్లీ పవన్ – సమంత, మహేష్ – సమంత, ప్రభాస్ – సమంత ఇలాంటి కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుందని అనుకుంటున్నారు.
సమంత స్టార్ హీరోలు అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్ సరసన నటించేసింది. ఇక మిగిలి ఉంది ప్రభాస్ కాగా, ఆయన సినిమా కోసమే సమంత ఇంతలా రెచ్చిపోతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్- సమంత కాంబోలో సినిమా వస్తే మాత్రం ఆ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేయనుందని, ఆ సినిమా వస్తే బాగుండని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే సమంత తన అందాలు చూపిస్తూ.. చేసినా ఫోటోషూట్ కు రూ.20లక్షలకు పైగానే ఛార్జ్ చేసిందని సమాచారం. జస్ట్ ఫోటో షూట్ కు ఇంత మొత్తం ఇవ్వడం ఏంటని కొంత మంది నోరేళ్ల బెడుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…