Railway Rule : చాలామంది, ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. రైలు ప్రయాణం చేసినప్పుడు కూడా కొన్ని రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలి. రైలు లో ట్రావెల్ చేసినప్పుడు రూల్స్ ని కనుక పాటించకపోతే, కచ్చితంగా జరిమానా పడడం, జైలు శిక్ష వంటివి ఉంటుంటాయి. దీపావళి పండుగని దృష్టి లో పెట్టుకుని, భారతీయ రైల్వేస్ రైలు ప్రయాణికుల కోసం కొత్త రూల్స్ ని అమలు చేసింది. ఈ పండుగ సీజన్లో ప్రయాణికుల భద్రతా సౌకర్యాన్ని దృష్టి లో పెట్టుకొని ఈ రూల్స్ ని తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే రైల్లో పటాకులు వంటివి తీసుకు వెళ్లకూడదు, మండుతున్న వస్తువుల్ని తీసుకెళ్లడని నిషేధించింది.
దీపావళి పండగ దగ్గర పడింది. దీపావళి కి చాలా మంది ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వెళుతూ ఉంటారు. సిటీస్ లో ఉండే వాళ్ళు ఇళ్ళకి రావడం, ప్రియమైన వారి కోసం ట్రావెల్ చేసి వెళ్లడం, వంటివి చేస్తూ ఉంటారు. దీనితో రద్దీ కూడా పెరుగుతుంది.
రైల్వే శాఖ అందుకని ప్రవేశపెట్టిన నిబంధన విషయానికి వస్తే.. పటాకులు లేదంటే అలాంటి వస్తువులని ట్రైన్ లో తీసుకెళ్లడం తప్పు అని, ప్రయాణికుల భద్రత ప్రమాదాలు దృష్టిలో పెట్టుకుని ఈ రూల్ ని ఇండియన్ రైల్వేస్ తెచ్చింది. ఒక వేళ కనుక ప్రయాణికులు తప్పు చేసినట్లయితే , రైల్వే చట్టం లోని సెక్షన్ 164 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఈ నియమాన్ని పాటించక పోతే , ఆ వ్యక్తి కి మూడు సంవత్సరాలు జైలు శిక్ష, లేదంటే వెయ్యి జరిమానా. లేకపోతె రెండు పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. కచ్చితంగా ప్రయాణికులు ఈ నిబంధనని పాటించాలి. ప్రయాణం లో బాణసంచా తీసుకెళ్లద్దని ఇండియన్ రైల్వేస్ కోరుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…