ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే ప్రాథమిక ఆస్పత్రుల నుంచి బోధన ఆసుపత్రుల వరకు ఖాళీగా ఉన్న 14,200 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.
అక్టోబర్ 15 నుంచి నవంబర్ నెలలోగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యంపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఆస్పత్రిలలో కూడా సిబ్బంది కొరత ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే పాథమిక ఆస్పత్రుల నుంచి మొదలుకొని ఇతర ఆసుపత్రులలో కూడా సిబ్బంది కొరత ఉండకూడదని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్ పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపిన అనంతరం ముఖ్యమంత్రి ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రానుందని, ఇందుకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…