ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే ప్రాథమిక ఆస్పత్రుల నుంచి బోధన ఆసుపత్రుల వరకు ఖాళీగా ఉన్న 14,200 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.
అక్టోబర్ 15 నుంచి నవంబర్ నెలలోగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యంపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఆస్పత్రిలలో కూడా సిబ్బంది కొరత ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే పాథమిక ఆస్పత్రుల నుంచి మొదలుకొని ఇతర ఆసుపత్రులలో కూడా సిబ్బంది కొరత ఉండకూడదని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్ పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపిన అనంతరం ముఖ్యమంత్రి ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రానుందని, ఇందుకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…