ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే ప్రాథమిక ఆస్పత్రుల నుంచి బోధన ఆసుపత్రుల వరకు ఖాళీగా ఉన్న 14,200 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.
అక్టోబర్ 15 నుంచి నవంబర్ నెలలోగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యంపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఆస్పత్రిలలో కూడా సిబ్బంది కొరత ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే పాథమిక ఆస్పత్రుల నుంచి మొదలుకొని ఇతర ఆసుపత్రులలో కూడా సిబ్బంది కొరత ఉండకూడదని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్ పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపిన అనంతరం ముఖ్యమంత్రి ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రానుందని, ఇందుకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…