సాధారణంగా మనం ఐరన్ వస్తువులను ఎక్కువగా గాలి, వెలుతురు తాకే చోట పెడితే తొందరగా అవి తుప్పుపట్టి నాశనమవుతాయి. ఇవి గాలిలో ఉన్న ఆక్సిజన్ తో చర్యలు జరిపి తుప్పు పట్టడానికి కారణమవుతాయి. ఈ క్రమంలోనే రైలు పట్టాలను కూడా ఇనుముతోనే తయారు చేస్తారు కదా. మరలాంటప్పుడు అవి నిత్యం వెలుతురు, గాలి తాకే ప్రదేశాలలో ఉన్నప్పటికీ ఎందుకు తుప్పు పట్టవు ? అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరి రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
సాధారణంగా మనం సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కనుక రైలు పట్టాలను నిర్మించేటప్పుడు ఎంతో నాణ్యమైన ఉక్కును ఉపయోగిస్తారు. ఈ ఉక్కులో 1% కార్బన్, 12% మాంగనీస్ కలిపి తయారు చేస్తారు. అందుకే వీటిని ‘సీ-ఎంఎన్’ రైల్ స్టీల్ అని కూడా అంటారు. ఎంతో
నాణ్యమైన ఉక్కుతో తయారు చేస్తారు కనుక సంవత్సరానికి 0.05 మి.మీ మాత్రమే తుప్పు పడుతుంది కాబట్టి 1 మి.మీ. రైల్ ట్రాక్ తుప్పు పట్టడానికి సుమారుగా 20 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకనే ఎక్కువ ఏళ్ల పాటు పట్టాలు గాలి, వెలుతురులో ఉన్నా.. అవి తుప్పు పట్టవు. అవి తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఇదే.
ఇక రైలు కింద అధిక ఒత్తిడికి రైలు పట్టాలు గురవుతాయి కనుక ఎప్పుడైనా, ఎక్కడైనా రైలు పట్టాలు పాడైనట్టు అనిపించినా వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యి వెంటనే వాటిని తొలగించి కొత్తవి వేస్తారు. అదే విధంగా రైల్వే ట్రాక్ తుప్పు పట్టకుండా కోటింగ్ వేస్తారు కనుక రైలు పట్టాలు త్వరగా తుప్పు పట్టవు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…