హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో నిత్యం పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరికొందరు శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైన సోమవారం, మంగళవారం, శుక్ర ,శని వారాలలో ఉపవాసం ఉంటారు. ఈ విధంగా ఉపవాసం ఉన్నవారు శ్రావణ మాసంలో కొన్ని ఆహార పదార్థాలను అసలు ముట్టకూడదని పండితులు చెబుతున్నారు.మరి శ్రావణ మాసంలో ఎలాంటి ఆహార పదార్థాలను ముట్టకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నవారు లేదా ఇతరులు కూడా ఆకుకూరలను, వంకాయలను తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. వీటిని ఈ మాసంలో తినడం వల్ల అశుభం కలుగుతుందని చెబుతారు. అదేవిధంగా ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తీసుకోకూడదు. సాగర మధనం చేస్తున్న సమయంలో రాక్షసులు అయినా రాహువు కేతువు దేవతలుగా మారి అమృతాన్ని తాగడంతో విష్ణుమూర్తి వారి శిరస్సులు ఖండిస్తాడు. ఈ విధంగా శిరస్సు ఖండించడం వల్ల వారి గొంతులో నుంచి అమృతం బయటకు వస్తుంది.
ఈ విధంగా గొంతులో నుంచి అమృతం బయటకు వచ్చినప్పుడు అమృతం నుంచి ఉల్లిపాయ వెల్లుల్లి ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి.అందుకే ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినడం వల్ల వారికి కూడా రాక్షస ఆలోచనలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా మాంసం చేపలను కూడా ఈ మాసంలో ముట్టుకోకూడదు. చేపలు తన సంపదను వృద్ధి చేసుకోవడానికి ఈ మాసం ఎంతో అనుకూలమైనది కనుక ఈ మాసంలో చేపలు తినకూడదనీ చెబుతారు. ఇక మత్తు పదార్థాలను కూడా ఈ మాసంలో తీసుకోకూడదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…