ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఒకప్పటి కన్నా ఇప్పుడు భారత్ రక్షణ వ్యవస్థలో అనేక దేశాల కన్నా మెరుగ్గా ఉంది. చైనా వంటి పెద్ద దేశానికి కూడా భారత్ చెమటలు పట్టిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఇక భారత ఆర్మీలో వాడే అద్భుతమైన వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహీంద్రా ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ASLV) బాలిస్టిక్ రక్షణను అందిస్తుంది. ముందు, వెనుక, పక్క భాగాల్లో.. అన్ని వైపుల నుంచి రక్షణను అందిస్తుంది. లోపల ఆయుధాలను తీసుకెళ్లవచ్చు. 400 కిలోల బరువు మోస్తుంది. ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్, మీడియం మెషిన్ గన్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 212 బేసిక్ హార్స్ పవర్ను కలిగి ఉంటుంది. 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో ఈ వాహనాలు 1300 వరకు రక్షణ మంత్రిత్వ శాఖ సరఫరా చేసింది.
ఈ ఏడాది ఆరంభంలో లడఖ్లో ఈ వాహనాలను ప్రారంభించాక వీటిని ఇండియన్ ఆర్మీలోకి తీసుకున్నారు. చైనాతో నెలకొన్న వివాదం నేపథ్యంలో వీటిని ఆర్మీలోకి తెచ్చారు. అత్యంత ఎత్తయిన ప్రదేశాలకు ఈ వాహనాలు వెళ్లగలవు. కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుని నడుస్తాయి. ఒక్క కల్యాణి ఎం4 వాహనంలో 8 మంది వెళ్లవచ్చు. 2.3 టన్నుల బరువును మోస్తుంది. 465 బేసిక్ హార్స్ పవర్ ఉంటుంది.
ఆఫ్ రోడ్లోనూ ఈ వాహనాలు సులభంగా ప్రయాణిస్తాయి. 2010లో ఈ వాహనాలను డిజైన్ చేశారు. యాంటీ టెర్రరిజం, యాంటీ నక్సలైట్ ఆపరేషన్లకు, కొండ ప్రాంతాల్లో తిరిగేందుకు ఈ వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 21 కిలోల భారీ పేలుడు పదార్థం పేలినా ఈ వాహనం రక్షణను అందిస్తుంది. రూఫ్ హ్యాచ్, గన్ పోర్ట్స్, మల్టీ లేయర్డ్ బాలిస్టిక్ గ్లాస్, ప్రొటెక్టెడ్ ఫ్యుయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులోని ఇంజిన్ 227 బేసిక్ హార్స్ పవర్ను కలిగి ఉంది. 6X6 డ్రైవ్ను అందిస్తుంది.
భారత్కు చెందిన రక్షణ రంగంలోని వివిధ విభాగాల్లో ఈ వాహనాలను వాడుతున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండోలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) వారు ఈ వాహనాలను వాడుతున్నారు. 4×4 చాసిస్ను ఈ వాహనాలు కలిగి ఉంటాయి. ఇందులో ఒక్క వాహనంలో నలుగురు కూర్చోవచ్చు. వాహనంలో కూర్చునే సులభంగా కాల్పులు జరపవచ్చు.
ఇదొక లైట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం. 6 మంది ప్రయాణించవచ్చు. చిన్నపాటి ఆయుధాలు, గ్రెనేడ్ అటాక్ల నుంచి మాత్రమే ఈ వాహనం రక్షణను అందిస్తుంది.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…